Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు సాయంత్రం గుత్ప లిఫ్ట్ ద్వారా నీటి విడుదల

Follow Udayam on Google
RR REDDY Sep 09, 2026 2:49 PM నిజామాబాద్General
నేడు సాయంత్రం గుత్ప లిఫ్ట్ ద్వారా నీటి విడుదల  - Udayam
ఆర్మూర్: రైతుల నీటి సమస్యను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి రైతు సంక్షేమమే లక్ష్యంగా గుత్ప లిఫ్ట్ ద్వారా ఈరోజు సాయంత్రం 4గంటలకు నీటిని విడుదల చేయమని ఆదేశాలు జారీ చేసినట్లు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు . సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు

Comments

G
Loading comments...