వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని కోర్టు ప్రాంగణమిలలో కేసుల పరిష్కారానికి నేడు 12-09=2026 శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడు తుందని న్యాయవాదులు తెలిపారు
రాజీ చేసుకోదగిన అన్ని రకాల కేసులు మరియు పెండింగ్ కేసులను
లోక్ అదాలత్
ద్వారా త్యరితగతన, సులభంగా, అప్పీలు లేకుండా, తక్కువ ఖర్చుతో న్యాయం పొండే అవకాశం ఉందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు
Comments
Loading comments...

