వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం కలెక్టరేట్లో గురు, శుక్రవారాలలో ఉద్యోగాలకు కౌశలం డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఫౌండ్తీ, మెషినింగ్ విభాగాల్లో 700 ఉద్యోగాలకు ఎంపిక చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు 18-32 ఏళ్ల పురుష అభ్యర్థులు టెన్త్ నుంచి బీటెక్ వరకు వివిధ విద్యార్హతలు ఉన్న ఫ్రెషర్లు హాజరుకావచ్చు అన్నారు. ఎంపికైన వారికి రూ.15,500 - 16,500 వేతనం అందుతుందని తెలిపారు.
Comments
Loading comments...

