Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ప్రతి ఇంటా ఆశీర్వాద దీపం వెలిగించాలి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 17, 2026 10:32 AM శ్రీకాకుళంGeneral
నేడు ప్రతి ఇంటా ఆశీర్వాద దీపం వెలిగించాలి - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో ఇవాళ్టి నుంచి అక్టోబర్ 17 వరకు 'సేవా సంకల్ప్ అభియాన్' పేరుతో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా బీజేపీ అధ్యక్షుడు తేజేశ్వరరావు తెలిపారు. గురువారం మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంట్లో రాత్రి 7 గంటలకు ఆశీర్వాద దీపం వెలిగించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...