Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ప్రజావాణి వాయిదా

Follow Udayam on Google
Saychi kumar Sep 14, 2026 9:39 AM కామరెడ్డిGeneral
వినాయక చవితి పండుగ సందర్భంగా ఇందల్వాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నేడు వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీవో అనంతరావు తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన సూచించారు. పండుగ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...