వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 17న నిర్వహించనున్న 'తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం' సందర్భముగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ముఖ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ బీసీ సంక్షేమ సలహాదారు హనుమంతరావు, నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు సలహాదారు, MLA సుదర్శన్ రెడ్డి ఉ. 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు.
Comments
Loading comments...

