వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విద్యా , IT శాఖల మంత్రి లోకేశ్ సోమవారం విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయానికి రానున్నారు.
ఉదయం 9 గంటలకు HYD నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం చేరుకుంటారు. 9.10 కి రోడ్డు మార్గంలో విశాఖకు బయలుదేరుతారు. అనంతరం అక్కడ AIG ఆసుపత్రి శంకుస్థాపన, రోశయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.సాయంత్రం 4.30 కు భోగాపురం చేరుకుని, 5 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్తారు.
Comments
Loading comments...

