వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామంలో శనివారం ఎంపీ డీకే అరుణ పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు అప్పంపల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ సమరయోధుల అమరవీరుల స్మారకానికి నివాళులు అర్పించనున్నారు.
అనంతరం ఉదయం 11 గంటలకు వనపర్తి జిల్లాలో కొత్తకోట--రోడ్డు నిర్వహించనున్న రైతు సమస్యల కార్యక్రమంలో పాల్గొని, రైతు సమస్యలపై నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...

