వార్తలకు తిరిగి వెళ్లండి
వర్షాకాల వ్యాధులపై అప్రమత్తత అవసరం

వర్షాకాలంలో డెంగీ, టైఫాయిడ్, మలేరియా, వైరల్ జ్వరాల కేసులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే జ్వరం, టైఫాయిడ్ కేసులు నమోదవుతుండటంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.
శుభ్రత పాటించడం, మరిగించిన నీరు తాగడం, దోమల నివారణ చర్యలు తీసుకోవడం, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...