Back to feed
స్పెషల్ మెజారిటీ కోసం ఎన్డీయే కసరత్తు
Rohit Singh Jun 09, 2026 10:39 AM అల్ ఇండియా 4 viewsabout 1 hour ago

పార్లమెంటులో మూడింట రెండు వంతుల స్పెషల్ మెజారిటీ సాధించేందుకు ఎన్డీయే కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గ పునర్విభజన వంటి కీలక బిల్లుల ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది.
గతంలో ఓటింగ్లో అనుకూల ఓట్లు మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో బిల్లు వీగిపోయింది. స్పెషల్ మెజారిటీ సాధించాలంటే సభకు హాజరై ఓటు వేసే సభ్యులలో మూడింట రెండు వంతుల మంది మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.
Comments
Loading comments...



