Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నడిగూడెం పీఏసీఎస్‌లో 888 బస్తాల యూరియా

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 10:45 AM సూర్యాపేటGeneral
నడిగూడెం పీఏసీఎస్‌లో 888 బస్తాల యూరియా - Udayam
నడిగూడెం మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో గురువారం ఉదయం 9 గంటల నుంచి 888 బస్తాల యూరియా రైతులకు అందుబాటులో ఉంటుందని మండల వ్యవసాయ అధికారి మాల్సూర్ తెలిపారు. యూరియా అవసరమైన రైతులు ఎఫ్‌ఎఫ్‌సీ యాప్‌లో ముందుగా బుక్ చేసుకోవాలని సూచించారు. బుక్ చేసుకున్న రైతులు పీఏసీఎస్‌లో యూరియా పొందాలని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...