వార్తలకు తిరిగి వెళ్లండి

మంగపేట–ఏటూరునాగారం ప్రధాన రహదారి గోతులమయంగా మారి ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. పెట్రోల్ బంక్ వద్ద భారీ గొయ్యి ప్రమాదకరంగా మారింది. వర్షాలతో గ్రామీణ అంతర్గత రోడ్లు బురదమయమయ్యాయి.
కొత్త మల్లూరులో రోడ్డు దుస్థితిని నిరసిస్తూ స్థానికులు రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. గోతులు పూడ్చి రోడ్లను బాగుచేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

