వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండలోని నయీంనగర్ విద్యా సంస్థలకు కేంద్రంగా మారింది. కేజీ నుంచి పీజీ వరకు, పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు, వసతి గృహాలతో వేలాది మంది విద్యార్థులతో నిత్యం సందడిగా ఉంటుంది.
హైదరాబాద్ అమీర్పేట్తో పోల్చే ఈ ప్రాంతంలో దాదాపు 40 వేల మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. గేట్, జీఆర్ఈ, టోఫెల్ సహా పలు పరీక్షలకు ఇక్కడ కోచింగ్ అందిస్తున్నారు.
Comments
Loading comments...
