వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాదుల ఫేజ్-3 ప్యాకేజీ-7 కింద చేపట్టిన నవాబుపేట జలాశయం పనులు ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. రూ.254 కోట్లతో 2009లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 2015లో పూర్తికావాల్సి ఉండగా ఇప్పటికీ కాల్వలు, లైనింగ్ పనులు కొనసాగుతున్నాయి.
ఇటీవల రూ.140 కోట్లు మంజూరైనా పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శలు ఉన్నాయి. కాల్వల మరమ్మతులు, భూసేకరణ పనులు పూర్తి చేసి డిసెంబరులోగా ప్రాజెక్టును పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

