వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బుధవారం తొలి విదేశీ విమాన సర్వీస్ ప్రారంభమైంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన విమానం వంద మంది ప్రయాణికులతో అబుదాబికి విజయవంతంగా దూసుకెళ్లింది.
గత ఏడాది డిసెంబర్ నుండి దేశీయ సర్వీసులు అందిస్తున్న ఈ విమానాశ్రయం, ఇప్పుడు అంతర్జాతీయ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై వారానికి మూడు రోజులు అబుదాబికి విమానాలు నడపనున్నారు.
Comments
Loading comments...

