వార్తలకు తిరిగి వెళ్లండి
ఉగ్ర కుట్రలపై దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు

ఐసీస్, ఏక్యూఐఎస్ ఉగ్రవాద భావజాల ప్రచారం, జిహాదీ కుట్రలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తీవ్రంగా స్పందించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు 10 రాష్ట్రాలు, ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసింది.
ఈ సోదాల్లో పలు డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యువతను రెచ్చగొట్టి, విదేశీ హ్యాండ్లర్లతో సంబంధాలు నెరపుతూ దేశంలో ‘ఖలీఫత్’ స్థాపనకు కుట్ర పన్నుతున్న వారిని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...