Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలో డీప్ సీ ఫిషింగ్ మిషన్ ప్రారంభం

వినయ్ కుమార్ Jul 08, 2026 1:02 PM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
ఒడిశాలో డీప్ సీ ఫిషింగ్ మిషన్ ప్రారంభం - Udayam Digital
ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ భువనేశ్వర్‌లో 'డీప్ సీ ఫిషింగ్ మిషన్' మరియు 'లెటర్ ఆఫ్ అథరైజేషన్' పథకాలను రేపు ప్రారంభించనున్నారు. భారతీయ మత్స్యకారులకు సముద్రాల్లో చేపల వేటకు పారదర్శకమైన హక్కులు, అవకాశాలు కల్పించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. మత్స్యశాఖ చేపట్టిన ఈ 10 సంవత్సరాల (2026-2036) ప్రణాళికతో ఒడిశాను మెరైన్ ఎగుమతుల హబ్‌గా తీర్చిదిద్దడమే కాకుండా, మత్స్యకారుల ఆదాయం భారీగా పెరగనుంది.

Comments

G
Loading comments...