వార్తలకు తిరిగి వెళ్లండి
ఒడిశాలో డీప్ సీ ఫిషింగ్ మిషన్ ప్రారంభం

ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ భువనేశ్వర్లో 'డీప్ సీ ఫిషింగ్ మిషన్' మరియు 'లెటర్ ఆఫ్ అథరైజేషన్' పథకాలను రేపు ప్రారంభించనున్నారు. భారతీయ మత్స్యకారులకు సముద్రాల్లో చేపల వేటకు పారదర్శకమైన హక్కులు, అవకాశాలు కల్పించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
మత్స్యశాఖ చేపట్టిన ఈ 10 సంవత్సరాల (2026-2036) ప్రణాళికతో ఒడిశాను మెరైన్ ఎగుమతుల హబ్గా తీర్చిదిద్దడమే కాకుండా, మత్స్యకారుల ఆదాయం భారీగా పెరగనుంది.
Comments
Loading comments...