వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి కోర్టులో సెప్టెంబర్ 12న జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నట్లు టేకుమట్ల ఎస్సై అమూల్య తెలిపారు. కుటుంబ, బ్యాంకు లావాదేవీలు, చెక్ బౌన్స్, చిన్నపాటి ప్రమాదాలు, గొడవలకు సంబంధించిన రాజీపడదగిన కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు.
కేసుల పరిష్కారానికి లోక్అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై సూచించారు. రాజీ ద్వారా కేసులను సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు.
Comments
Loading comments...

