వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయ స్థాయిలో మెరిసిన ఓద్యారం పాఠశాల
రూపేష్ గౌడ్ Jun 25, 2026 10:49 AM కరీంనగర్ 10 viewsabout 18 hours ago

గంగాధర మండలం, ఓద్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు, రాష్ట్రంలో 5వ ర్యాంకు సాధించి అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ విజయం పాఠశాలకు కొత్త రికార్డును అందించింది.
ఈ ఘనతను ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ప్రశంసిస్తూ, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాల జాతీయ స్థాయిలో నిలవడం నియోజకవర్గానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...