వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశవ్యాప్తంగా 82 మందికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.
కేవలం మార్కులపైనే కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిపై ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని రాష్ట్రపతి సూచించారు.
Comments
Loading comments...

