వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని జోగినాధునిపాలెం గ్రామ ప్రారంభం నుంచి కోటవురట్ల ప్రధాన రహదారి వరకు ఏర్పాటు చేసిన అనుసంధాన రహదారిని బీటీ రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నారు. మట్టి రోడ్డుగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
ప్రస్తుతం బీటీ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

