వార్తలకు తిరిగి వెళ్లండి
గోదావరి బాధిత కుటుంబాలను పరామర్శించిన నారా లోకేశ్

పోలవరం జిల్లా గొల్లగూడెం వద్ద గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఇటీవల మృతి చెందిన నలుగురి కుటుంబాలను ఏపీ మంత్రి నారా లోకేశ్ రంపచోడవరంలో పరామర్శించారు.
బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఆయన, ఎలాంటి కష్టం వచ్చినా అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...