వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నాందేడ్ డివిజన్ పరిధిలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ఆధునీకరణ కోసం భారతీయ రైల్వే రూ.163 కోట్లతో కూడిన ప్రాజెక్టును మంజూరు చేసింది.
ఈ ఆధునీకరణ ద్వారా భవిష్యత్తులో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల నిర్వహణతో పాటు సరుకు రవాణా సామర్థ్యం మరింత పెరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Comments
Loading comments...
