వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
చంచల్గూడ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సంతోష్నగర్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలని ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు కోరారు.
ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. సంగం లక్ష్మీబాయి సేవలను గుర్తిస్తూ బ్రిడ్జికి ఆమె పేరు పెట్టాలని లేఖలో విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...


