Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్సార్‌ విద్యార్థుల నమోదుకు బ్రేక్

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 13, 2026 9:11 PM ఆల్ ఇండియా జాతీయ
నల్సార్‌ విద్యార్థుల నమోదుకు బ్రేక్ - Udayam
నల్సార్‌ నుంచి 2026లో న్యాయ పట్టా పొందిన విద్యార్థులను తదుపరి ఆదేశాల వరకు అడ్వకేట్లుగా నమోదు చేయవద్దని రాష్ట్ర బార్‌ కౌన్సిళ్లను బీసీఐ ఆదేశించింది. సీజేఐ సూర్యకాంత్‌ కాన్వొకేషన్‌ హాజరును వ్యతిరేకించిన ప్రచారం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన వారిపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని బీసీఐ నల్సార్‌ను కోరింది. ఆగస్టు 19న తుది నిర్ణయం తీసుకోనుంది.

Comments

G
Loading comments...