Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ రైల్వేస్టేషన్ ఆధునీకరణ

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 05, 2026 7:10 AM నల్గొండGeneral
నల్గొండ రైల్వేస్టేషన్ ఆధునీకరణ - Udayam
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా రూ.17.01 కోట్లతో నల్గొండ రైల్వేస్టేషన్‌ను ఆధునికీకరిస్తున్నారు. నిత్యం 3,000 మంది ప్రయాణించే ఈ స్టేషన్‌లో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి, ప్లాట్‌ఫామ్‌ పైకప్పులు, దివ్యాంగుల సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారు. అయితే, ఉత్తరాది నగరాలకు మరియు కాజీపేట వైపు నేరుగా రైళ్లు లేవు. పగిడిపల్లి జంక్షన్ వద్ద బైపాస్ మార్గం నిర్మిస్తే నల్గొండ నుండి కాజీపేట మీదుగా ఉత్తరాదికి నేరుగా రైళ్ల రాకపోకలకు అవకాశం లభిస్తుంది.

Comments

G
Loading comments...