వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండలో ప్రైవేటు ఆసుపత్రుల్లో పెట్టుబడులు పెరిగినా రోగుల సంఖ్య తగ్గడంతో యాజమాన్యాలు కొత్త మార్గాలు అనుసరిస్తున్నట్లు సమాచారం. ఆసుపత్రులకు రోగులను తీసుకొచ్చే వారికి 50 శాతం వరకు కమిషన్లు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రిఫరల్ వ్యవహారం పెరగడంతో వైద్యసేవల నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాపార ధోరణి పెరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...

