Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్రివర్ణ శోభలో నాగార్జునసాగర్

Follow Udayam on Google
హరిక Aug 14, 2026 9:08 PM నల్గొండతెలంగాణ
త్రివర్ణ శోభలో నాగార్జునసాగర్ - Udayam
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాగార్జునసాగర్‌ డ్యాం మువ్వన్నెల కాంతులతో కనువిందు చేస్తోంది. ఎన్ఎస్పీ అధికారులు ప్రధాన డ్యాంలోని 26 గేట్లను త్రివర్ణ విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. జాతీయ పతాక రంగుల్లో వెలుగుతున్న డ్యాం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు స్థానికులతో పాటు సందర్శకులు నాగార్జునసాగర్‌కు ఆసక్తిగా తరలివస్తున్నారు.

Comments

G
Loading comments...