వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ టీఎన్జీవో భవన్లో గురువారం వనదుర్గ భవాని ప్రెస్క్లబ్ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా నాచారం చంద్రశేఖర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించిన చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రెస్క్లబ్ అభివృద్ధికి, జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

