వార్తలకు తిరిగి వెళ్లండి
నాయుడు" గారు బాగున్నారా..!చిత్తూరు ఎమ్మెల్యేతో పాండిచ్చేరి సీఎం వీడియో కాల్

చిత్తూరు జూలై 24 పాండిచ్చేరి సీఎం గౌ. ఎన్.రంగస్వామి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తో వీడియో కాల్ లో మాట్లాడారు. శనివారం మధ్యాహ్నం వీడియో కాల్ ద్వారా.. ఎమ్మెల్యే బాగున్నారా! సీఎం నాయుడు ఎలా ఉన్నారు అంటూ ఆప్యాయంగా పలకరించారు.
మీలాంటి పెద్దల ఆశీర్వాదంతో బాగున్నాము సార్, మా సి ఎం ు బాగున్నారు సార్ అని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రతిస్పందించారు. అనంతరం పలు విషయాలపై మాట్లాడుకున్నారు.
Comments
Loading comments...