Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయీ బ్రాహ్మణ సంఘం కొత్త కమిటీ.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 01, 2026 12:31 AM మేడ్చల్ మల్కాజిగిరి General
నాయీ బ్రాహ్మణ సంఘం కొత్త కమిటీ. - Udayam
బోడుప్పల్‌లో జరిగిన సమావేశంలో మేడిపల్లి మండల నాయీ బ్రాహ్మణ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాలుగు డివిజన్ల పరిధిలో ఉన్న కమిటీలను విలీనం చేసి మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా అవదూత రమేష్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారిగా సాయి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సతీష్ కుమార్ ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...