వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ మండలం నాసిరాబాద్ గ్రామానికి చెందిన రైతు బొందుగుల సతీష్కు చెందిన బంతి పూల తోటను సోమవారం ఉద్యానవన అధికారిణి మౌనిక పరిశీలించారు.
పంట సాగు తీరును పరిశీలించి రైతుకు పలు సలహాలు అందజేశారు. బిందు సేద్యం మొక్కల చక్కటి పెరుగుదల కోసం డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని పాటించాలని సూచించారు. తెగుళ్ల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

