Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్ అభివృద్ధిపై సెక్టోరియల్‌లో కీలక సమీక్ష

Follow Udayam on Google
బాలాజీ Aug 12, 2026 10:24 AM సంగారెడ్డితెలంగాణ
నారాయణఖేడ్ అభివృద్ధిపై సెక్టోరియల్‌లో కీలక సమీక్ష - Udayam
నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర సచివాలయంలో కీలక సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్రనీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నారాయణఖేడ్ ఎత్తిపోతల పథకంపై చర్చించి,సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా,పెండింగ్ పనులపై సమీక్షించారు.

Comments

G
Loading comments...