వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులందరూ 'PMFBY' కింద పంటలకు బీమా చేయించుకోవాలని DRDA పీడీ విజయలక్ష్మి సూచించారు. మంచాల, నారాకోడూరు గ్రామాల్లో పర్యటించిన ఆమె.. ఎకరాకు వరికి రూ.800, మినుముకు రూ.200, మిర్చికి రూ.2,700 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
అర్హులైన రైతులు ఆధార్, పాస్బుక్ వివరాలతో సీఎస్సీ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

