వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి నిడమర్రు రోడ్డులో రూ.18 కోట్ల భారీ వ్యయంతో అన్ని ఆధునిక వసతులతో నిర్మించనున్న మెగా వెజిటబుల్ మార్కెట్ నిర్మాణ పనులకు గురువారం నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.
అంతకుముందు పలువురు మహిళలు ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలుపగా, లోకేష్ వారికి ఆత్మీయ ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

