Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నానో యూరియా వినియోగం పై అవగాహన

Follow Udayam on Google
p.g.murthy Aug 12, 2026 1:55 PM మంచిర్యాలGeneral
నానో యూరియా వినియోగం పై అవగాహన - Udayam
రైతులు ఆధునిక వ్యవసాయ వ్యవసాయ పద్ధతులు, నానో యూరియా వినియోగంపై అవగాహన పెంచుకోవాలని దండేపల్లి వ్యవసాయ అధికారి (MAO) అంజిత్ కుమార్ సూచించారు. బుధవారం దండేపల్లి మండలంలోని గూడెం గ్రామంలో ATMA ఆధ్వర్యంలో నానో ఎరువుల వినియోగ సాంకేతికతపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నానో ఎరువులను పంట అవసరాలకు అనుగుణంగా, శాస్త్రీయ పద్ధతిలో ఉత్పత్తి లేబుల్‌పై సూచించిన మోతాదులో ఉపయోగించాలన్నారు.

Comments

G
Loading comments...