Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాణ్యమైన విద్యుత్ అందించాలని రైతుల ఆందోళన

Follow Udayam on Google
Saychi kumar Sep 12, 2026 4:20 PM కామరెడ్డిGeneral
నాణ్యమైన విద్యుత్ అందించాలని రైతుల ఆందోళన - Udayam
కామారెడ్డి మండలంలో పంట పొలాలకు తగినంత నాణ్యమైన విద్యుత్ సరఫరా కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై బీఆర్ఎస్ మాజీ జడ్పీటీసీ తానాజీ రావు, బీజేపీ నాయకుడు కిషన్ రావు ఆధ్వర్యంలో శనివారం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...