వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ లోని శ్రీనివాస కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అల్ రబియా అల్ అరబి కేఫెటీరియాను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఫెటీరియా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కస్టమర్లకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందిస్తూ మంచి సేవలు అందించాలని ఎమ్మెల్యే నిర్వాహకులకు సూచించారు.
నూతనంగా ప్రారంభించిన కేఫెటీరియా ప్రజల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

