వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఉపాధ్యాయుడు నాగయ్య సార్ కుటుంబానికి టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆర్థిక భరోసా అందిస్తూ ఘన నివాళులు అర్పించారు.26 సం. ఉపాధ్యాయ వృత్తిలో సేవలందించి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారని నాయకులు కొనియాడారు.
గత నెల8న అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన లేని లోటు ఎప్పటికీ తీరనిదని,కుటుంబానికి టీఎస్యూటీఎఫ్ అండగా ఉంటుందని పేర్కొంటూ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

