వార్తలకు తిరిగి వెళ్లండి

నూగురు వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం గ్రామంలోని నాగులమ్మ ఆలయం చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించి కంచె ఏర్పాటు చేశారు.
భక్తులకు దారి కల్పించేందుకు సర్పంచ్ రాజేశ్వరి చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు, స్థానికుల సహకారంతో పనులను పరిశీలించారు.
Comments
Loading comments...

