వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల సిరికొండ మండలం చీమనుపల్లి గ్రామానికి చెందిన శంకర్ మృతి చెందాడు. వారి కుటుంబాన్ని ఈరోజు కుటుంబాన్ని నిజామాబాద్ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ పరామర్శించారు.
కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో భూషణ్ రెడ్డి, తిరుమల్, రాజు, శివ రెడ్డి, దయానంద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

