వార్తలకు తిరిగి వెళ్లండి

నాగారం డివిజన్ అభివృద్ధి పనులపై జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, ఐఏఎస్ను డివిజన్ అధ్యక్షుడు ఎల్లసాని భూమయ్య యాదవ్ కలిసి చర్చించారు.
డ్రైనేజీ, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, తాగునీరు తదితర మౌలిక వసతుల సమస్యలను వివరించి, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని కోరారు. డివిజన్ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

