వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పట్టణంలోని స్దానిక పూల్ బాగ్ రోడ్డులో శనివారం వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ మున్ముందు పార్టీ అనుసరించాల్సిన విధివిధానాల గురించి వివరించారు. తను ఈ స్థాయికి ఎదగడానికి బొత్స కారణమని గుర్తు చేసుకున్నారు. తాను వైసీపీలోనే కొనసాగి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతూ..కన్నీరు పెట్టుకున్నారు.
Comments
Loading comments...

