వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుంటూరు రైల్వే స్టేషన్ను మువ్వన్నెల విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వాతంత్ర్య పోరాటంలో మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ చేపట్టిన ఈ అలంకరణ ఆకట్టుకుంటోంది.
త్రివర్ణ రంగుల వెలుగులతో స్టేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Comments
Loading comments...

