వార్తలకు తిరిగి వెళ్లండి

కీసర మండలం నాగరంలో మూసివేసిన యూటర్న్లను తెరిపించాలని కాంగ్రెస్ నాయకులు ట్రాఫిక్ డీసీపీకి వినతిపత్రం అందజేశారు.
యూటర్న్లు మూసివేయడంతో ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. స్పందించిన డీసీపీ స్వయంగా పరిశీలించి, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

