వార్తలకు తిరిగి వెళ్లండి

కొనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలోనీ మూలవగు ను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిన రహదారినీ పరిశీలించారు.
వెంటనే రహదారి మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.. అనంతరం నిమ్మపల్లి ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..
Comments
Loading comments...

