వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణమాస బోనాల పండుగలో భాగంగా మహబూబాబాద్లోని షికార్కానగడ్డ ముత్యాలమ్మ ఆలయంలో గురువారం ఆలయ శుద్ధి పూజలు ప్రారంభమయ్యాయి.
కుమ్మరి పూజారుల ఆధ్వర్యంలో ఆలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేశారు. కౌన్సిలర్ నవీన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

