వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ గ్రామం నుండి దుబ్బాక కు వెళ్లే ప్రధాన రహదారి పూర్తి అధ్వానంగా మారిందని బిజెపి మండల అధ్యక్షులు క్రాంతి కుమార్ మండిపడ్డారు. శుక్రవారం డబుల్ రోడ్డు వేయాలంటూ రోడ్డు గుంతల్లో వరి నాట్లు వేసి వినూత్న నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంతలతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. కార్యక్రమంలో బిజెపి జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

