Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వందేమాతరానికి సంగీత నివాళి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 14, 2026 8:37 PM ఆల్ ఇండియా జాతీయ
వందేమాతరానికి సంగీత నివాళి - Udayam
వందేమాతరం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐటీసీ లిమిటెడ్‌ ప్రత్యేక సంగీత నివాళి అర్పించింది. ఐటీసీ సంగీత్‌ రీసెర్చ్‌ అకాడమీ రూపొందించిన ‘దేశ్‌ ఏక్‌ రాగ్‌ 3’ మ్యూజిక్‌ వీడియోను విడుదల చేసింది. ‘దేశ్‌’ రాగంలో రూపొందించిన ఈ గీతంలో గురువులు, విద్వాంసులు, సంగీతకారులు పాల్గొన్నారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ‘దేశ్‌ ఏక్‌ రాగ్‌’ గత ఎడిషన్లు మిలియన్ల వ్యూస్‌ సాధించాయి.

Comments

G
Loading comments...