వార్తలకు తిరిగి వెళ్లండి

కొండమల్లేపల్లిలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి తిరిగొచ్చిన ఆమె మంగళవారం రాత్రి ఇంట్లోనే హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు.
సీసీ కెమెరాల్లో కదలికలపై స్పష్టత లేకపోవడంతో, దుండగులు రెక్కీ నిర్వహించి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...

